ఆంధ్రప్రదేశ్‌

మురళీమోహన్‌కు చంద్రబాబు అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఎంపీ మురళీమోహన్ తయారుచేయించిన మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎంపీ మురళీమోహన్ వలే మిగిలినవారు కూడా ఇలా మొబైల్ వాహనాలను ఏర్పాటుచేస్తే రాష్ట్రం నుంచి క్యాన్సర్‌ను తరిమికొట్టవచ్చని అన్నారు. ఎంపీ నిధులు 1.175 లక్షలతో ఏర్పాటుచేసిన ఈ వాహనం గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తుందని ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు.