ఆంధ్రప్రదేశ్‌

గెలుపు ఏకపక్షం కావాలి:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన టీడీపీ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ మళ్లీ రావాలి అనే నినాదంతో కర్యాకర్తలు ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ‘సెమీ క్రిస్మస్ వేడుకలు, 30న జరిగే జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.