ఆంధ్రప్రదేశ్
పార్టీ నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 January 2019
అమరావతి: టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై బీజేపీ, వైకాపా నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు.