ఆంధ్రప్రదేశ్
కార్యకర్తల బాధ్యత తనదే:చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 March 2019
కర్నూలు: కార్యకర్తలు ప్రజలను చూసుకుంటే తాను కార్యకర్తల బాధ్యత తీసుకుంటానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన కర్నూలులో జరిగిన ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడుతూ ఎన్నికలపుడు జెండాలు మోసేది కార్యకర్తలేనని వారిని నాయకులంతా గౌరవించాలని అన్నారు. మంత్రాలయం అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడిచేయటం హేయమైన చర్య అని అన్నారు. రౌడీయిజం చేస్తే సహించబోనని అన్నారు. పసుపు-కుంకుమ పథకం చేపట్టి కోటిమంది చెల్లెమ్మలకు అన్నగా మారానని చెప్పారు.