ఆంధ్రప్రదేశ్
వరద బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు పిలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 August 2019
హైదరాబాద్: వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. రాజకీయాలను పక్కన పెట్టి బాధితులను వీలైనంత మేరకు ఆదుకోవాలని, లంక గ్రామాల ప్రజలను ఆదుకోవాలని ఆదేశించారు.