ఆంధ్రప్రదేశ్‌

రెండంకెల వృద్ధి రేటే లక్ష్యం : కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటు సాధించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా అధికారులంతా పని చేయాలని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అన్నారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెవిన్యూ లోటును పూడ్చేందుకు కేంద్రం చేయూత ఇవ్వాలని, వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని అన్నారు. రాయలసీమను కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.