ఆంధ్రప్రదేశ్‌

మరికొందరు వస్తున్నారు:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నందునే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని, ఇప్పటికే కొందరు చేరగా మరికొందరు పార్టీలోకి వస్తామని అడుగుతున్నారని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టిడిపిలో చేరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖుడు బొడ్డ్భుస్కర్‌రావు తనయుడు వెంకటరమణ ఇవాళ పార్టీలో చేరారు.