ఆంధ్రప్రదేశ్‌

ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఇసుక తక్కువ ధరకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై చంద్రబాబు గురువారం శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో 387 ఇసుక రీచ్ ల గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 368 రీచ్ లలో తవ్వకాలు జరుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.