ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో కార్మికులకు బీమా పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:అసంఘటిత కార్మికులకోసం ఏపీ ప్రభుత్వం చంద్రన్న భీమా పథకం పేరిట ఓ స్కీమ్‌ను ప్రకటించింది. విజయవాడ ఏ1 కనె్వన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా కొత్త భీమా పథకంగురించి వివరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 1.5కోట్లమంది కార్మికులకు ఈ పథకం వల్ల లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పారు. పనిచేస్తున్న కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందేలా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పారు.