రాష్ట్రీయం

విద్యారంగంలో సంస్కరణలు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు:విద్యారంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చామని, 20 ఏళ్ల క్రితమే ఐటీకి ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు చెప్పారు. నరసరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయూ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలని, మొక్కుబడి చదువులు వద్దని సూచించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.