రాష్ట్రీయం

ఏపీని ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాల్సిందే: సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలి. దక్షిణాది రాష్టాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు సహకరించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన స్పందన రాలేదని, అయినా ఇప్పటికీ న్యాయం జరుగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో పెట్టిన చివరి బడ్జెట్‌లో కూడా ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. అందుకే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.