ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి ఎపిలో ‘బడి పిలుస్తోంది’ ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎపిలో గురువారం నుంచి ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులను పరిశీలించిన అనంతరం ‘బడి పిలుస్తోంది’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగు పరచి, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.