ఆంధ్రప్రదేశ్
కర్నూలు నేతలకు బాబు క్లాస్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 May 2016
విజయవాడ: పార్టీలో నేతలు విభేదాలకు స్వస్తి పలికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలని టిడిపి అధినేత,సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, శిల్పా మోహనరెడ్డి సోదరులకు గట్టిగా చెప్పారు. బాబు చెప్పినట్లు ఇకముందు కలహాలకు దూరంగా కలిసి పనిచేస్తామని భూమా, శిల్పా సోదరులు ప్రకటించారు. దీంతో నేతల మధ్య వివాదం సద్దుమణిగింది.