జాతీయ వార్తలు

ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ కుటుంబానికి బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: రైల్వేలోని ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరైంది. లాలూ భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌లతో పాటు లాలూకు కూడా ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్లను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఐఆర్‌సీటీసీ కేసులో లలూకి బెయిల్ మంజూరైనా పశుగ్రాసం కేసులో జైలులో ఉండకతప్పదు.