అంతర్జాతీయం

బంగ్లా ఉగ్రదాడిలో భారత్‌ యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడి మృతుల్లో భారత్‌కు చెందిన 19 ఏళ్ల తరుషి అనే అమ్మాయి ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఢాకాలోని అమెరికన్‌ స్కూల్‌లో చదివిన తరుషి బెర్కెలీ యూనివర్శిటీ స్టూడెంట్‌గా ఉందని మంత్రి తెలిపారు. న్న రాత్రి హోలీ ఆర్టిసాన్‌ రెస్టారెంట్‌లోకి ఉగ్రవాదులు చొరబడి 20 మంది పౌరులను కిరాతకంగా గొంతులు కోసం హత్యచేశారు.