జాతీయ వార్తలు

భారత్ భూభాగంలోకి చైనా బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి. చమోలీ జిల్లాలోని బారాహొటి ప్రాంతంలో గల వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4 కిలోమీటర్ల లోనికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.