ఆంధ్రప్రదేశ్‌

రైల్వేజోన్, స్టీల్‌ప్లాంటు ఇవ్వాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విశాఖకు రైల్వేజోన్, కడప జిల్లాకు స్టీల్‌ప్లాంట్‌ను మంజూరు చేయాల్సిందేనని బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు గురువారం అన్నారు. ఆర్థిక లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్రం తాజాగా ప్రకటించడం అభినందనీయమని, ఆ ప్యాకేజీని వెంటనే అమలు చేయాలన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.