అంతర్జాతీయం

బ్రస్సెల్స్‌లో పేలుళ్ల మృతులకు మోదీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్: ప్రధాని హోదాలో తొలిసారిగా బెల్జియంలో పర్యటించేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. ఇటీవల ఉగ్రవాదుల బాంబుదాడిలో మృతులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం బెల్జియం ప్రధాని మైఖేల్‌తో జరిగిన చర్చల్లో మోదీ పాల్గొన్నారు.