క్రీడాభూమి

వామప్‌లో గెలిచిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 10: టి-20 వరల్డ్ కప్ పోటీల కు సన్నాహంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 45 పరుగుల తేడాతో గె లిచింది. 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ రిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 140 పరులకు ఆలౌటైంది. క్రిస్ గేల్ 20 పరుగులతో టాప్ స్కోర ర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో మహమ్మద్ ష మీ, పవన్ నేజీ, జడేజా, హార్దిక పాండ్య తలా రెం డు వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగుల భా రీ స్కోరు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 98 పరు గులతో నాటౌట్‌గా నిలిచాడు. ధావన్ 21, యువ రాజ్ సింగ్ 31 చొప్పున పరుగులు సాధించారు.