ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం తీరుపై కాంగ్రెస్ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వలేమంటూ కేంద్రమంత్రులు చేసిన ప్రకటనలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ ధర్నా జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎపి ప్రజలను టిడిపి, బిజెపి మోసం చేశాయని విమర్శించారు. కేంద్రమంత్రులు తమ ప్రకటనలను వెనక్కి తీసుకుని వెంటనే ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.