జాతీయ వార్తలు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా కన్నుమూశారు. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారంనాడు ఢిల్లీలో కన్నుమూశారు. దాదాపు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ రాకతో రాజకీయాల్లో ఆయన ప్రభావం తగ్గిపోయింది. కాగా దాణా కేసులో ఈయన సైతం నిందితుడిగా ఉన్నారు. గతేడాది మిశ్రా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు.