ఆంధ్రప్రదేశ్‌

నేడు బిల్‌గేట్స్‌తో బాబు టెలీకాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఐటి రంగంలోనే కాకుండా మిలిందా అనే సంస్థ ద్వారా బిల్‌గేట్స్ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎపిలో మిలిందా సంస్థ సేవలు, ఐటి సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన, తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం తదితర అంశాల్లో ఎపికి సహకరించాలని చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో బిల్‌గేట్స్‌కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.