ఆంధ్రప్రదేశ్‌

నాకు బినామీలా ?: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:తెలుగుదేశం నేతలపైన, తనపైనా వైకాపా చేసిన ఆరోపణలపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరూ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలో తనను కలిసిన మంత్రులతో ఆయన ఈమేరకు సూచించారు. తనకు,తన కుటుంబానికి ఉన్న ఆస్తులపై ఎప్పటికప్పుడు బహిరంగంగా ప్రకటిస్తున్నానని, తనలా చెప్పే నేతలెవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తనకు బినామీలు ఉండాల్సిన అవసరమే లేదని అన్నారు. ఆరోపణలు చేస్తున్న జగన్ తన ఆస్తులను వెల్లడించగలరా అని ఆయన ప్రశ్నించారు.