జాతీయ వార్తలు
బెంగాల్ జిల్లాపరిషత్పై కాషాయం రెపరెపలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 June 2019
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని ఓ జిల్లా పరిషత్త్ను బీజేపీ కైవసం చేసుకుని కాషాయం జెండాను ఎగురువేసింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నేతల చేరికతో బెంగాల్లో మొట్టమొదటి సారిగా ఓ జిల్లా పరిషత్పై కాషాయ జెండా ఎగిరింది. దక్షిణ దియనాజ్పూర్ జిల్లాలో మొత్తం 18 స్థానాలకుగానూ 10 స్థానాలు బీజేపీ ఖాతాలోకి చేరాయి.