జాతీయ వార్తలు

బీజేపీ మాజీ ఎంపీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హర్యానాలోని కర్నల్ మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ అశ్విన్ కుమార్ చోప్రా మృతిచెందారు. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారంనాడు మృతిచెందారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలుత జర్నలిస్ట్‌గా పనిచేశారు. జలంధర్‌లో జన్మించిన ఆయన పంజాబ్‌ కేసరి అనే పత్రికకు ఎడిటర్‌గా పని చేశారు. ఆయన కుటుంబం జర్నలిజానికే అంకితమయ్యింది. హింద్‌సమాచార్‌ గ్రూప్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్‌ వీరి కుటుంబానికి చెందినదే.