ఆంధ్రప్రదేశ్‌

భారతమాతను గౌరవిస్తూ జిల్లాల్లో ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: భారతమాతను గౌరవిస్తూ అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు జరపాలని ప్రజలకు బిజెపి పిలుపునిచ్చింది. విజయవాడలో ఎపి బిజెపి అధ్యక్షుడు, ఎంపి హరిబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న పార్టీ వ్యవస్థాపక దినం, 14,15 తేదీల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కార్యకర్తలను ఆదేశించారు. మంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ నేతలు పురంధ్రీశ్వరి, సోము వీర్రాజు పాల్గొన్నారు.