జాతీయ వార్తలు

కేరళలో బోణీ కొట్టిన బిజెపి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో బిజెపి తొలిసారిగా ఓ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. నెమోమ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఓ.రాజగోపాల్ గెలుపొంది ఈ ఘనతకు కారణమయ్యారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బిజెపి గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి ఆ పార్టీకి ఓట్ల శాతం కొంతమేరకు మెరుగైంది. తొలిసారిగా కేరళలో తమ పార్టీ అభ్యర్థి గెలిచినందుకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేశారు.