రాష్ట్రీయం
ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబు మాటమారుస్తున్నారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 February 2018
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోము వీర్రాజు మండిపడ్డారు.మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 5 వేల కోట్లు ఇచ్చిందని, కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చుచేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.