జాతీయ వార్తలు

బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ: మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు క్రైస్తవులు, ముస్లింలతోపాటు హిందువుల మధ్య కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.