జాతీయ వార్తలు

మెహబూబా వ్యాఖ్యలు నిరాధారం:బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, ఇందుకోసం పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆ పార్టీ నేత మోహబూబా ముఫ్తీ నిరాధారమైన ఆరోపణలు చేయటం దురదృష్టకరమైన బీజేపీ కాశ్మీర్ ఇన్‌చార్జి రామ్ మాధవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండని సలహా ఇచ్చారు. పార్టీలను చీల్చటం బీజేపీ పనికాదని అన్నారు.