జాతీయ వార్తలు

దిల్లీలో బిజెపి సీనియర్ నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి మురళీమనోహర్ జోషీ ఇంట్లో గురువారం ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ నుంచి ఎంపీ కీర్తి ఆజాద్ సస్పెన్షన్, కేంద్ర మంత్రి జైట్లీపై ఆరోపణలు, పార్లమెంటు సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్తిస్తున్నట్లు సమాచారం. పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు.