జాతీయ వార్తలు
బీజేపీలో చేరిన మాజీ స్పీకర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 November 2018
మిజోరం: మిజరోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. పాలక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న పిప్హేయి బీజేపీలో చేరారు. ఈమేరకు పార్టీకి కూడా రాజీనామా ఏశారు. పిప్హేయి ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.