జాతీయ వార్తలు

విభజన రాజకీయాలకు బీజేపీ ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: దేశంలో మతవాదాన్ని రెచ్చగొట్టి విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. బీజేపీ చేసేది రథయాత్ర కాదని రావణ యాత్ర అని అన్నారు. బీజేపీ రథయాత్ర పూర్తియిన వెంటనే దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తాము పవిత్రయాత్ర చేస్తున్నామని వెల్లడించారు.