ఆంధ్రప్రదేశ్‌

బీజేపీకి కోలుకోని దెబ్బ:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కోలుకోని దెబ్బ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. విభజన హామీలు ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని అన్నారు. ఈడీ, ఐటీ దాడులతో బెదిరించాలని చూస్తున్నారని అన్నారు.