జాతీయ వార్తలు

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి చర్చించారు.