జాతీయ వార్తలు

రాహుల్ క్షమాపణలు చెప్పాలని లోకసభలో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంలో తప్పు పట్టాల్సిన అంశాలు ఏమీ లేవంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు నేడు లోకసభలో ఆందోళన చేయటంతో సభను స్పీకర్ కొద్దిసేపు వాయదా వేయాల్సి వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ సైతం డిమాండ్ చేశారు.