ఆంధ్రప్రదేశ్‌

ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న జగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్భ్రావృద్ధిని ఏ మాత్రం కోరుకోని వైకాపా అధినేత జగన్ ప్రాంతాలు, కులాల పేరిట చిచ్చు పెడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏ క్షణంలోనైనా కూల్చేస్తానని వ్యాఖ్యలు చేసిన జగన్‌ను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారని అన్నారు. వైకాపాలో చివరకు జగన్ తప్ప ఎవ్వరూ ఉండరని అన్నారు.