ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి వెళ్లేందుకు సిద్ధం: బొప్పరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈనెల 27 నుంచి అమరావతిలో విధులు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు సోమవారం తెలిపారు. కొద్దిమంది ఉద్యోగులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులందరికీ ఆపాదించరాదన్నారు. కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తగిన వసతి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ విషయమై సహకరించేలా కృష్ణా, గుంటూరు కలెక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన సిఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.