జాతీయ వార్తలు

సరిహద్దుల్లో ఉద్రిక్తత..గ్రామాలు ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:పాకిస్తాన్‌లో భారత సైన్యం దాడులకు పాల్పడటంతో ముందస్తుగా కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.