ఆంధ్రప్రదేశ్‌

ప్రజావేదిక చంద్రబాబు సొంత భవనం కాదు:బోత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ప్రజావేదిక చంద్రబాబు సొంత భవనం కాదని, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన ప్రజావేదికలో నిర్వహించేబోయే కలెక్టర్ల సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పదవి నుంచి దిగిపోయాక గౌరవంగా వెళ్లిపోవాలని అన్నారు. ఆయన ఉంటున్న నివాసమే అక్రమ కట్టడమని అన్నారు. గతంలోనూ ఈ ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులు జరిగాయని, అందువల్లే ఇక్కడ నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నపుడు ఆయనకు ఎలాంటి అధికారిక నివాసం, గౌరవం కల్పించారో ఇపుడు కూడా అలాంటిదే చంద్రబాబుకు కల్పిస్తామని అన్నారు.