ఆంధ్రప్రదేశ్‌

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఇక్కడి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం వేద పండితులు అంకురార్పణ చేశారు. తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరిపేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, ఎ.పి. హోంమంత్రి చినరాజప్ప ఈ రోజు ఉదయం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు.