బిజినెస్
బీఎస్ఈ సెన్సెక్స్ లో అమరావతి బాండ్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 August 2018
ముంబయి: అమరావతి బాండ్లు ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ లో నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు గంట కొట్టి వాటి లిస్టింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఈ సీఈవో, ఎండీ ఆశిష్కుమార్, ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదిరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఐదో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం అని అన్నారు.