ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి అభివృద్ధిపథంలో పయనిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.