ఆంధ్రప్రదేశ్‌

మోదీ ఇలా చేస్తారని అనుకోలేదు: ఎమ్మెల్యే బోండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ‘ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారంటే అది శిలాశాసనం అవతుందని అనుకున్నాం.. అయితే ఇలా చేస్తారని ఊహించలేదు.. ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేదిలేదంటూ కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలు 5 కోట్ల ఆంధ్రులను క్షోభకు గురిచేశాయి..’- అని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా గురువారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఎపికి ప్రత్యేకహోదా సాధించేందుకు అవసరమైతే కేంద్రంలో పదవులను వదులుకుని అఖిలపక్ష నేతలతో దిల్లీ వెళతామని ఆయన ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.