జాతీయ వార్తలు

పాఠశాల బస్సు బోల్తా: ఆరుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్‌: పాఠశాల బస్సుబోల్తా పడి ఆరుగురు మృతి చెందిన ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని కేషోడ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.