ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: సోమందేపల్లి మండలం నాగినాయిని చెరువు వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడి 15 మంది గాయపడ్డారు. తాడిపత్రి నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. గాయపడిన వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు.