ఆంధ్రప్రదేశ్‌

కళాశాల బస్సు బోల్తా: 20 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: దువ్వూరు మండలం టంగుటూరిమెట్ట వద్ద ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు బోల్తాపడగా, 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థులు మూడు బస్సుల్లో కర్నూలు జిల్లా అహోబిలం పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.