జాతీయ వార్తలు

అయోధ్య-జనక్‌పురికి బస్సు సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్: నేపాల్ దేశంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శుక్రవారం నేపాల్‌కు చేరుకున్న మోదీకి నేపాల్ ప్రధాని కేపీఓలీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ, కేపీ ఓలీ కలిసి అయోధ్య నుంచి సీతాదేవి పుట్టిన జనక్‌పురికి ఏర్పాటుచేసిన బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ బస్సు సర్వీసు చారిత్రాత్మకమైందని అన్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలని అన్నారు.