తెలంగాణ

సాగర్ కాల్వలో బస్సు బోల్తా : శిశువు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: హైదరాబాద్ నుంచి మణుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారు జామున కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన ఎడమకాల్వలో బోల్తా పడింది. మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే అదుపుతప్పి బస్సు కాల్వలో పడింది. ఈ ఘటనలో 14 నెలల శిశువు మరణించగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాల్వలో నీరు అంతగా లేనందున పెను ప్రమాదం తప్పిందని ప్రయాణీకులు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.