జాతీయ వార్తలు

తమిళనాడులో పేద విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: పేద విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జయలలిత సోమవారం చెన్నై సెక్రటేరియట్‌లో ఐదుగురు విద్యార్థులకు స్మార్ట్‌ కార్డు బస్‌పాస్‌లు అందజేశారు. ఈ పథకంలో 2015-16 సంవత్సరంలో సుమారు 28.05 లక్షల విద్యార్థులు లబ్ధి పొందిగా, ఈ సంవత్సరం దాదాపు 31.11లక్షల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌కార్డు బస్‌ పాస్‌లు అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికి గాను రూ.504.31 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.